మార్పు కోసం ప్రజా రాజ్యం పార్టి స్థాపించి ఎన్నికలలో ముఖ్య మంత్రిగా ఎన్నికవ్వాలన్న బలమైన కోరికతో దిగి
18 సీట్లతో సరిపెట్టుకొన్న చిరంజీవి ఎట్టకేలకు కేంద్ర మంత్రి కాబోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబొటి మెజారిటీ తో వుంది. జగన్ దెబ్బకు బయపడిన ఆదిస్థానం చిరంజీవిని దగ్గరకు తీసుకుంది. చిరంజీవి మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కాకుండా నిలబడిందనే చెప్పవచ్చు. అయితే ప్రజారాజ్యం కాంగ్రెస్ లో వీలీనం అయినప్పటికీ చిరంజీవి వర్గానికి తగిన ప్రాధ్యానత లబించలేదు. ఎట్టకేలకు సోనియా పిలిచి పదవి హామీ ఇవ్వడంతో చిరంజీవి చాల హ్యాపీ గా వున్నారు.
No comments:
Post a Comment