అమర్ సింగ్ ను నమ్ముకుని సమాజ్ వాది పార్టీ నుండి ఆయనతో పాటు బయటికి వచ్చిన జయప్రదకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒక్కప్పుడు చంద్రబాబు కు దగ్గరై ఒక వెలుగు వెలిగిన ఈ తార ఆయనకే కుచ్చు టోపీ పెట్టి ములాయం పంచన చేరింది. అమర్ సింగ్ తో ఈమెకు వున్నా ప్రత్యేక బంధంతో అక్కడ కూడా రాణించింది . అమర్ సింగ్ ములాయంకు దూరమై బయటకు రావడంతో ఈమెకూ బయటకు రాణి పరిస్తితి ఏర్పడింది . అమర్ సింగ్ కొత్త పార్టీ పెడితే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా చక్రం తిప్ప వచ్చని భావించింది . తలరాత బాగోలేక అమర్ జైలు పలు అయ్యాడు . ఏమిచేయాలో ఆమెకు అంతుపట్టడం లేదు. ఇటీవల తిరుమల వెళ్లి అమర్ సింగ్ తో పాటు శ్రీవారి ని దర్శించుకున్న స్వామి కరుణ పొందలేక పోయారు . ఇక ఏమి చేయాలో మనమే సలహా ఇద్దామా !
చిరంజీవితో పాటు ' ఆరేసుకోబోయి పారేసుకున్నాను' అని స్టెప్పులేస్తే బాగుంటుంది.
ReplyDelete