Sunday 18 September 2011

రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా ? లేన్నట్టా ?


రాష్ట్రంలో గత కొంత కాలంగా ప్రభుత్వం వుందా లేదా అనే సందేహం కలుగుతోంది . తెలంగాణా విభజన సమస్యపై సకల జనులు చేప్పట్టిన సమ్మె ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ రాబడి బాగా తగ్గింది. సమ్మె సమయంలో సరైన విధంగా ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంతో అధిక శాతం ఉద్యోగులు సమ్మె లో పాల్గొంటున్నారు. ఈ సమస్య వాళ్ళ సామాన్యులకు మరింత భారం అవుతోంది.  రాష్ట్రంలో రాబోయే కాలంలో ధరలు మరింత పెరుగడం తప్పని సరిగా కనిపిస్తోంది.  


No comments:

Post a Comment