రాష్ట్రంలో గత కొంత కాలంగా ప్రభుత్వం వుందా లేదా అనే సందేహం కలుగుతోంది . తెలంగాణా విభజన సమస్యపై సకల జనులు చేప్పట్టిన సమ్మె ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ రాబడి బాగా తగ్గింది. సమ్మె సమయంలో సరైన విధంగా ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంతో అధిక శాతం ఉద్యోగులు సమ్మె లో పాల్గొంటున్నారు. ఈ సమస్య వాళ్ళ సామాన్యులకు మరింత భారం అవుతోంది. రాష్ట్రంలో రాబోయే కాలంలో ధరలు మరింత పెరుగడం తప్పని సరిగా కనిపిస్తోంది.
No comments:
Post a Comment