Wednesday 14 September 2011

సకల జనుల సమ్మె వల్ల తెలంగాణా వస్తుందా ?

తెలంగాణా కోసం జే ఎ సి పిలుపు మేరకు సకల జనుల సమ్మె ప్రారంభమైనది. ఈ సమ్మె వల్ల ప్రభుత్వానికి వున్నా నష్టం కన్నా పౌరులకే ఎక్కువ నష్టం జరుగుతుంది . సమ్మెలు ప్రజా జీవితాలను చిన్న భిన్నం చేస్తున్నాయి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అయితే పర్వాలేదు . రోజూ కూలీలు, కూరగాయలు, పండ్లు అమ్మే వారి పరిస్తితి ఏంటి ? జనం కోసమని చెప్పి నాయకులు పిలుపులు ఇస్తున్నారు. నిజంగా వారిలో చిట్టా సుద్ధి వుంటే ఉద్యమం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టకుండా జరపాలి . ఈ సారి సమ్మెలో ఉద్యోగులు పాల్గొనడం వల్ల కొత్త సాంప్రదాయానికి తెరలేచింది . రేపు తెలంగాణా వచ్చినా ఉద్యోగులను నియంత్రినిచాగాలరా అన్నది సందేహమే .
బడా బాబులు వారి వారి పనులు చేస్తుకున్తున్నారు .. వారి కంపెనీలు , ఫ్యాక్టరీలు పనిచేస్తుంటాయి. సామాన్య ప్రజలకే నష్టం జరుగుతుందని అంటున్నారు .

1 comment:

  1. మరేం చేస్తే తెలంగాణ వస్తుందో సెలవివ్వండి...

    ReplyDelete