Friday 30 September 2011

నేడు సోనియా కు ఆజాద్ నివేదిక

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల భాద్యుడు ఆజాద్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విబజన అంశంపై ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కి ఈ రోజు సాయంత్రం నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. నివేదిక ఇవ్వక మునుపే ఆయన రాష్ట్రంలోని రెండు ప్రాంతాల వారితోనూ విడి విడి గా రెండు దపాలు సమావేశమై విపులంగా చర్చించారు. అయితే నివేదిక ప్రస్తుతం ఉదృతంగా వున్నా తెలంగాణా ఉద్యమానికి అనుకూలంగా ఉంటుందా లేక సమైఖ్య ఆంధ్రకే మొగ్గు చూపుతార అన్నది తెలియల్సివుంది. అయితే హైదరాబాద్ మాత్రం కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ఆవకాశం ఎక్కువగా వుంది. రెండు రాష్ట్రాలు రెండు రాజధానులు చేస్తూ హైదరాబాద్ మాత్రం కేంద్ర నియంత్రణలోకి తీసుకొనే అవకాసం వుందని అంటున్నారు. ఇదే జరిగితే రెండు పిల్లులు కోట్లడుకుంటే కోతి లాభాపదినట్లు కేంద్ర హైదరాబాద్ వాళ్ళ లాభ పడుతుందని చెబుతున్నారు. ఆజాద్ నివేదిక ఆదరంగానే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి రావొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఎలావుంటుందో చెప్పలేము.

No comments:

Post a Comment