Thursday 29 September 2011

రాజీనామా చేసిన తెలంగాణా టి.డి.పి ఎం. ఎల్. ఎ లు


తెలంగాణా ఉద్యమం రసకందాయంలో పడింది. ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో తెలుగుదేశం పాత్ర లేకుండా జాయింట్ ఆక్షన్ కమిటీ అధ్వర్యంలో నిర్వహిస్తున్నారు . అయితే టి.ఆర్.ఎస్. తెరవెనుక ముఖ్యపాత్ర పోషిస్తోంది . గత16  రోజులుగా సాగుతున్న ఉద్యమంలో నేడు తెలుగు దేశం ఎం. ఎల్. ఎ లు తమ పదవులకు రాజీనామా చేసి టి.ఆర్ .ఎస్ ను, కాంగ్రెస్ ను ముగ్గులోకి లాగాలని ప్రయత్నిచారు. చిత్తశుద్ది వుంటే అందరూ రాజీనామా చేయాలనీ చెప్పే టి. ఆర్.ఎస్. తెలుగు దేశం ఇచ్చిన షాక్ నుండి తేరుకోక పోగా ఎదురుదారి చేసి రాళ్ళతో దాడి చేయించడం శోచనీయం .

No comments:

Post a Comment