Monday 26 September 2011

అందరికి చెబుతాడు తాను చేయడు ...

రాజీనామా పై కోందండరామ్ ద్వందనీతి

తెలంగాణా పొలిటికల్ జాయింట్ ఆక్షన్ కమిటీ చైర్మన్ కోదండరామ్ తెలంగాణా ఉద్యమ నాయకుడుగా తెరపైకి వచ్చి కేవలం టి. ఆర్ .ఎస్. అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు . ఏం. ఎల్. ఏలు , ఏం.పి లు , మంత్రులు తెలంగాణా కోసం రాజీనామా చేయమన్న కోందండ రామ్ తానూ మాత్రం ఇంకా ప్రొఫెసర్ గా ఉద్యోగంలో కొనసాగుతుండడం విశేషం . దేశ చరిత్రలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపడం చూస్తే నైతికత లేదనిపిస్తోంది . ప్రభుత్వం కూడా ఏమి చేయలేక చూస్తూ వుంది. ఇప్పటికైనా కోదండ రామ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకొని తెలంగాణా కోసం పని చేయాలనీ రాజకీర వర్గాలు అంటున్నాయి.

No comments:

Post a Comment