నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఎం. టి. ఆర్ ప్రకటించిన కిలో రెండు రూపాయల బియ్యం కాల క్రమంలో చంద్ర బాబు హాయంలో ధరలు పెంచి కొనసాగించవలసి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో
2009 ఎన్నికలకు ముందుగా తిరిగి కిలో రెండు రూపాయల బియ్యం ప్రకటించి ఎన్నికలలో లబ్ది పాడాలని ప్రయత్నించి సపలం అయ్యారు. ప్రస్తుతం టీ 5 రూపాయల పైన అమ్ముతున్న తరుణంలో బియ్యం మాత్రం కిలో రూపాయికి ఇస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాజకీయంగా తనదైన ముద్ర వుండాలని , రాజశేఖర్ రెడ్డి ని ప్రజలు మరిచి పోయే విధంగా చేయాలని ప్రయతం లా వుంది. నిరు పేదల పేరుతొ ఓట్లు కొల్లగొట్టాలని , పదవులు కాపాడుకోవాలని కాకుండా చిత్తసుద్ధి లేని పథకాలు ఎక్కువ కాలం కాల పరీక్షకు నిలబడవు కదా !
No comments:
Post a Comment